
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
Description:
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 2,51,209 పాజిటివ్ కేసులు, 627 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 28, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,06,22,709 కు, మరణాల సంఖ్య 4,92,327 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 15.88 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 17.47 శాతంగా ఉంది. అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల ...
Suggested Content

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పో...

తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీలోనే అధికం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా క...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...
