
దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
Description:
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్ నియంత్రణ చర్యలు/నిబంధనల అమలును ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాశారు. జిల్లా/స్థానిక స్థాయిల్లో పరిస్థితుల ఆధారంగా కోవిడ్-19 నియంత్రణ చర్యలను తీసుకోవడానికి నియమావళి ఫ్రేమ్వర్క్కు అను...
Suggested Content

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పో...

తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీలోనే అధికం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా క...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...
