Mango News
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Description:

దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభమైంది. అనంతరం జూన్ 21,2021 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% కేంద్ర ప్రభుత్వం సమీకరించి రాష్ట్రాలకు/కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. దీంతో వ్యాక్సిన్‌ ల లభ్యత పెరగడం, వ్యాక్...

Published: 2022-01-27

Suggested Content