
తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీలోనే అధికం
Description:
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 26, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,47,155 కి చేరింది. కరోనా వలన మరోకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,078కి పెరిగింది. అలాగే మరో 2,046 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,05,054కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1570, రంగారెడ్డిలో 284, మేడ్చల్ మల్కాజిగిరిలో 254, హన...
Suggested Content

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పో...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...
