
హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్
Description:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అనంతపురం జిల్లా ఇకపై రెండు జిల్లాలుగా మారనుంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లాకు హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ఒక వీడియో విడుదల చేశారు. "అందరికి నమస్కారం. పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్...
Suggested Content

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...

ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురో...

ఏపీలో కొత్తగా 13474 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి...
