
ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
Description:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,22,573 కు చేరుకుంది. గత 24 గంటల్లో 49,143 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 13,618 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లాలో 1791, అనంతపూర్ జిల్లాలో 1650, గుంటూరు జిల్లాలో 1464, కర్నూల్ జిల్లాలో 1409, ప్రకాశం జిల్లాలో 1295, నెల్లూరు జిల్లాలో 1007, తూర్పుగోదావరి జిల్లాలో 961, కడప జిల...
Suggested Content

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...

ఏపీలో కొత్తగా 13474 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి...

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త...
