
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
Description:
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గన్నవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇదే అదునుగా అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం రేపు ప్రత్యేక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆన్లైన్ టిక...
Suggested Content

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...

ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురో...

ఏపీలో కొత్తగా 13474 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి...

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త...
