
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
Description:
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో 11,162 సచివాలయాలు, పట్టణాల్లో 3,842 మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయని సచివాలయ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,493 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అజ...
Suggested Content

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...

ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురో...

ఏపీలో కొత్తగా 13474 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి...

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త...
