
వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
Description:
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్లో మూడు వన్డేలు, ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్కతాలో మూడు టీ20లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్, టీ20 సిరీస్ లో తలపడే భారత జట్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ బుధవారం నాడు ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ లలో ఆడనున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ వైస్ కెప్టె...
Suggested Content

వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్...

భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగ...

పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ...

టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి...

కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరో...

భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అ...

ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్ చాపెల్
ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన...

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ...

పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార...

గణతంత్ర పరేడ్లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం
ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దిన...
