Mango News
గణతంత్ర పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం

గణతంత్ర పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం

Description:

ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్ , రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధమస్థానంలో నిలిపిన తీరు ఆకట్టుకుంది. అలాగే, జలియన్‌వాలా బాఘ్ నిందితుడు జనరల్ డయ్యర్‌ను.. సద్ధామ్ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్లి కాల్చి చంపిన ఘటనను కూడా కళ్ళకు కట్టారు. త్రివిధ దళాలతో పాటు వివిధర రాష్ట్...

Published: 2022-01-26

Suggested Content