
పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
Description:
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా "పద్మ భూషణ్" పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ కాగా, 2021లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. తనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడంపై సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. "పద్మభూషణ్ అవార్డును స్వీకరించడం మరియు చాలా మంది అసాధారణ వ్యక్తులతో కలిసి గుర్తింపు పొందడం ...
Suggested Content

వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్...

భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగ...

టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి...

కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరో...

భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అ...

ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్ చాపెల్
ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన...

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ...

వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వ...

పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార...

గణతంత్ర పరేడ్లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం
ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దిన...
