
రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
Description:
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రేపు (జనవరి 28, శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, "మన ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాన్ని అందించాలనే సీఎం కేసీఆర్ విజన్ ను నెరవేర్చే దిశగా మనం మరో అడుగు వేస్తున్నాము. రేపు ఖమ్మం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పేద రోగుల కోసం కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీ (క్యాథ్ ల్యాబ్) ప్రారంభ...
Suggested Content

జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధి...

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మ...

సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడే స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్, డ్రగ్స్ నియంత్రణపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడ...

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ...

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థాన...

సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల
తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం క...

తెలంగాణకు ఒక పద్మ భూషణ్, 3 పద్మశ్రీ అవార్డులు, శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జీవిత కాల విశిష్ట సేవలను గుర్త...

రాజ్భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకు...

ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్స...
