
ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Description:
ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చే...
Suggested Content

జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధి...

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మ...

సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడే స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్, డ్రగ్స్ నియంత్రణపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడ...

రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ...

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ...

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థాన...

సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల
తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం క...

తెలంగాణకు ఒక పద్మ భూషణ్, 3 పద్మశ్రీ అవార్డులు, శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జీవిత కాల విశిష్ట సేవలను గుర్త...

రాజ్భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకు...
